1) ఆంద్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటి కమీషన్ ఎక్కడ వుంది?
సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైద్రాబాద్.
2)ఫోరంలో ఎవరు ఫిర్యాదు చేయ వచ్చును?
ఏ) ఎవరైన, విద్యుత్ వినియోగదారుడు;
బి) రిజిష్టర్ చేయబడిన సంఘాలు;
సి) వినియోగదారుడి తరఫున, అధీన పత్రాలు పొందినవారు.
3) వినియోగదారుడంటే ఎవరు?
లైసెన్సి ద్వారా విద్యుత్ ను ఉపయోగించువారు.
4) అంబుడ్స్ మన్కు అపీలుకు పొవడానికి సమయము ఎంత?
30 రోజుల లోపల.
వ్యాఖ్యానించండి